byసూర్య | Sat, Aug 13, 2022, 06:12 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మునుగోడు నియోజకవర్గంలో చెప్పటిన అజాది కా గౌరవ్ యాత్ర లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ , టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డా. మల్లు రవి , మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి , మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు చిల్లమల్ల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి రెడ్డి, పున్న కైలాష్ నేతగార్లతో కలిసి పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి. ఈ యాత్రలో బౌరంపేట్ మాజీ సర్పంచ్ మిద్దెల యాదిరెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు మద్దికుంట నవీన్ రెడ్డి, చెవిటి శ్రీనివాస్, కుంటు సుమన్, మిద్దెల సీతారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.