కార్వాన్ లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ ర్యాలీ

byసూర్య | Mon, Aug 08, 2022, 05:30 PM

హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గంలోని లంగర్ హౌస్ లో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా లంగర్ హౌస్ బీజేపీ నేతలు సుమారు 200 మంది స్కూల్ విద్యార్థులతో జాతీయ పతాకాలతో పాదయాత్ర చేశారు. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ ఈ యాత్ర కొనసాగింది. బాపునగర్ బస్ స్టాప్ వద్ద మొదలైన ఈ యాత్ర లంగర్ హౌస్ బస్ స్టాప్ వరకు వెళ్లి తిరిగి బాపునగర్ వరకు వచ్చారు. ఈ కార్యక్రమంలో లంగర్ హౌస్ బిజెపి అధ్యక్షుడు నాగేందర్ ప్రకాష్ తో పాటు బిజెపి నేతలు పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM