బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లనున్న గవర్నర్ తమిళిసై

byసూర్య | Sat, Aug 06, 2022, 01:50 PM

తెలంగాణ గవర్నర్ తమిళిసై విశ్వవిద్యాలయాల సందర్శన చేయనున్నారు. ఇందులో భాగంగా శనివారం రాత్రి బాసరకు రైళ్లో వెళ్లనున్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు సరస్వతి అమ్మవారిని గవర్నర్ దర్శించుకుంటారు. 7 గంటలకు బాసర ట్రిపుల్ ఐటీ వెళ్లి, విద్యార్థులతో కలిసి అల్పాహారం చేస్తారు. ఉదయం 8 నుంచి 10 గంటల సమయంలో విద్యార్థులు, ఉద్యోగులతో సమావేశం కానున్నారు. ఆమె పర్యటన అధికార పార్టీలో కాక రేపుతోంది.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM