17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

byసూర్య | Thu, Jun 23, 2022, 08:34 PM

హైదరాబాద్ లోని ఛత్రినాక పరిధిలో ఓ 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఉప్పుగూడా ప్రాంతానికి చెందిన బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. అలీ అనే యువకుడితో బాధిత బాలికకు పరిచయముంది. బాలికను ఇంటికి పిలిచిన అలీ తన ఫ్రెండ్ అర్బాస్‌తో కలిసి బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM