రెండు కీలక పోస్టులను భర్తీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

byసూర్య | Tue, Jun 21, 2022, 09:18 PM

రెండు కీలక పోస్టులను భర్తీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా వై.సతీష్ రెడ్డి నియమితులయ్యారు. టీఆర్ ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ గా కొనసాగుతున్న సతీష్ రెడ్డికి తాజాగా రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవి లభించింది.తెలంగాణ స్టేట్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా అనిల్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM