100 రోజుల పాదయాత్రని పూర్తి చేసిన షర్మిల

byసూర్య | Tue, Jun 21, 2022, 09:15 PM

తెలంగాణలో వైఎస్సార్టీపీ అధినేత వైఎస్‌ షర్మిల చేపట్టిన పాదయాత్ర మంగళవారం నాటికి 100 రోజులకు చేరుకుంది. వైఎస్ షర్మిల పాదయాత్ర మంగళవారం సూర్యాపేట జిల్లా కోదాడకు చేరుకుంది. షర్మిల పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కోదాడలో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. షర్మిలను చూసేందుకు జనం కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.


Latest News
 

150 కుటుంబాలు కాంగ్రెస్ లో చేరికలు Sat, Apr 20, 2024, 10:49 AM
ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి Sat, Apr 20, 2024, 10:34 AM
కాంగ్రెస్ పార్టీలో చేరికలు Sat, Apr 20, 2024, 10:32 AM
గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM