byసూర్య | Tue, Jun 21, 2022, 09:30 PM
తెలంగాణలో గత 24 గంటలో 26,704 మందికి కరోనా పరీక్షలు చేయగా అందులో 403 మందికి కొత్తగా కరోనా పాజిటివ్ అని తేలింది. తెలగాణ వైద్యారోగ్యశాఖ బులిటెన్ ప్రకారం ఈరోజు 145 మంది కరోనా నుండి కోలుకోవడంతో, రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,375 గా ఉంది.