కొరియర్ సేవలు కోసం వెతికితే.. రూ.70 వేలు హాంఫట్

byసూర్య | Tue, Jun 21, 2022, 12:41 PM

బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లో నివసించే రంజు అదిత్ భజోరియా ఆన్లైన్ కొరియర్ సర్వీసెస్ నిమిత్తం అంతర్జాలంలో అన్వేషించారు. ఓ వెబ్​సైట్​ను తెరిచి డబ్బులు చెల్లించేందుకు పేటీఎం ఓపెన్ చేయగానే ఆమె ఖాతాలోని రూ. 69, 999 విత్ డ్రా అయినట్లు సందేశం వచ్చింది. మోసపోయానని గ్రహించిన ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM