అక్రమ మైనింగ్ చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపండి: ఎమ్మెల్సీ కవిత

byసూర్య | Tue, Jun 21, 2022, 11:21 AM

నిజామాబాద్ జిల్లాలో అక్రమ మైనింగ్ చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆక్రమ మైనింగ్ పై వస్తున్న ఫిర్యాదులు, కథనాలపై మంగళవారం ఉదయం ఆమె జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. అక్రమ మైనింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు మైనింగ్ చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతామని కలెక్టర్ తెలిపారు.

Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM