byసూర్య | Tue, Jun 21, 2022, 11:15 AM
హైదరాబాద్ పరేడ్ గౌండ్స్ లో అంతర్జాతీయ యోగా డే కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, నటుడు అడవి శేష్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, బీజేపీ నేతలు ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి తదితరులు.
अंतरराष्ट्रीय योग दिवस के अवसर पर आज पर्यटन मंत्रालय द्वारा सिकंदराबाद में आयोजित कार्यक्रम में योगाभ्यास करते हुए उपराष्ट्रपति श्री एम. वेंकैया नायडु जी। #YogaDay #योगदिवस pic.twitter.com/BLyxHUHXrD
— Vice President of India (@VPSecretariat) June 21, 2022