బీజేపీ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

byసూర్య | Tue, Jun 21, 2022, 11:03 AM

హైదరాబాద్ నాంపల్లి లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి‌ సంజయ్ , బీజేపీ జాతీయ సంస్థాగత సహ కార్యదర్శి శివప్రకాష్, జాంబాగ్ డివిజన్ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM