బీజేపీ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
byసూర్య |
Tue, Jun 21, 2022, 11:03 AM
హైదరాబాద్ నాంపల్లి లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ , బీజేపీ జాతీయ సంస్థాగత సహ కార్యదర్శి శివప్రకాష్, జాంబాగ్ డివిజన్ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
Latest News