హైదరాబాద్‌‌లో దారుణం...... కత్తులతో పొడిచి హత్య...

byసూర్య | Fri, May 20, 2022, 09:18 PM

హైదరాబాద్‌లో ప్రేమ పెళ్లి చేసుకోవడంతో శుక్రవారం కొందరు దారుణానికి పాల్పడ్డారు. బేగంబజార్ ప్రాంతంలో నీరజ్ పన్వార్ అనే వ్యక్తిని నలుగురు దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. అతని శరీరంపై 20 కత్తిపోట్లు ఉన్నాయి.నీరజ్ పన్వార్ ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. యువతి కుటుంబ సభ్యులే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. సమీపంలోని సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. పోలీసులు నీరజ్ పన్వార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.


Latest News
 

పాక్‌‌‌తో లింకులు.. ఎమ్మెల్యే రాజా సింగ్‌ను బెదిరించిన ముస్లిం మతపెద్ద అరెస్ట్ Sun, May 05, 2024, 10:26 PM
చాయ్ బ్రేక్‌లో చిన్నారులతో కేసీఆర్ ముచ్చట.. సెల్ఫీలు తీసుకున్న ఆడపడుచులు Sun, May 05, 2024, 10:13 PM
ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్ Sun, May 05, 2024, 08:59 PM
పబ్‌పై పోలీసుల మెరుపు దాడి.. 40 మంది యువతులతో అలాంటి పనులు Sun, May 05, 2024, 08:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. వడదెబ్బతో ఒక్కరోజే 19 మంది మృతి Sun, May 05, 2024, 08:48 PM