ఇన్ టెక్ వెల్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన...

byసూర్య | Sat, May 14, 2022, 01:39 PM

తాగునీటి సరఫరా వ్యవస్థను సమూలంగా ఆధునీకరించి హైదరాబాద్ నగరానికి తాగునీటి కొరత రానీయకుండా నీటి సరఫరా చేసేందుకు నాగార్జునసాగర్ సమీపంలో శనివారం సుంకిశాల వద్ద హైదరాబాద్ జలమండలి ఆధ్వర్యంలో రూ. 1453 కోట్లతో చేపట్టే ఇన్‌టెక్‌ వెల్‌ పనులకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, సీహెచ్ మల్లా రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి, జలమండలి అధికారులు పాల్గొన్నారు.

Latest News
 

ర్యాపిడో గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌తో సహా 4 నగరాల్లో 'ఫ్రీ రైడ్'.. కూపన్ కోడ్ ఇదే Mon, May 06, 2024, 09:48 PM
కాంగ్రెస్ నేత మధుయాష్కీకి తప్పిన ప్రమాదం.. 'అంతా భగవంతుడి దయ' Mon, May 06, 2024, 09:01 PM
మండు వేసవిలో చల్లని కబురు.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు Mon, May 06, 2024, 08:57 PM
ఎన్నికల్లో సిరా గుర్తు వేసే వేలు, చేతులు లేకపోతే ఏం చేస్తారో తెలుసా Mon, May 06, 2024, 08:53 PM
ఇంకో వారం ఉంది ఆ లెక్క ఎక్కడికెళ్తుందో.. మంత్రి కోమటిరెడ్డి వీడియోతో యాంకర్ శ్యామల సెటైరికల్ ట్వీట్ Mon, May 06, 2024, 08:00 PM