'టియస్ ఆర్టీసీ' సంక్రాంతి సందర్భంగా 55 లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా చేర్చింది: సజ్జనార్

byసూర్య | Tue, Jan 18, 2022, 08:04 PM

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ హైదరాబాద్ నుండి తెలంగాణ మరియు ఇతర పొరుగు రాష్ట్రాలకు వివిధ గమ్యస్థానాలకు 4000 అదనపు బస్సులను నడిపింది. కార్పొరేషన్ ఎలాంటి అదనపు ఛార్జీలు విధించకుండా 55 లక్షల మంది ప్రయాణికులను రవాణా చేసింది. ఈ పండుగ సీజన్‌లో టీఎస్‌ఆర్‌టీసీ రూ.107 కోట్లు ఆర్జించింది. సంక్రాంతి సందర్భంగా 55 లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా 'టియస్ ఆర్టీసీ' చేర్చినది అని  'టియస్ ఆర్టీసీ' చైర్మన్ బాజి రెడ్డి గోవర్ధన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ V C సజ్జనార్, 'టియస్ ఆర్టీసీ' లో ప్రయాణించడానికి ఎంచుకున్నందుకు ప్రయాణీకులకు ధన్యవాదాలు తెలిపారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM