నేడు యాదాద్రిలో పర్యటించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

byసూర్య | Tue, Jan 18, 2022, 08:00 PM

యాదాద్రిలో మంత్రి ఎర్రబెల్లి పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీ యాదగిరి లక్ష్మీనర్సింహస్వామిని మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు మంత్రికి పూర్ణ కుంభం, ఆశీస్సులు, స్వామివారి హారతులతో స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ పరిపాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM