byసూర్య | Mon, Jan 17, 2022, 03:38 PM
తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. నియంత్రణ చర్యలపై చర్చిస్తున్నారు. మరో రెండు వారాలు కీలకం కాకపోతే కేసుల తీవ్రతను బట్టి ఆంక్షల అమలుపై కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై గణాంకాలతో సహా మంత్రి హరీష్రావు వివరించారు. రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందన్నారాయన. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంసిద్ధంగా ఉందని తెలిపారు మంత్రి హరీష్రావు.