రాష్ట్ర కేబినెట్ భేటీ... కరోనా పరిస్థితిపై చర్చ...!

byసూర్య | Mon, Jan 17, 2022, 03:45 PM

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ప్రధమ. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై చర్చ మొదలైంది. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులోనే ఉందని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సిద్ధంగా ఉందని చెప్పారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM