ధాన్యం సేకరణలో కేంద్రం టార్గెట్ పూర్తి

byసూర్య | Fri, Jan 14, 2022, 04:00 PM

వానాకాలం సీజన్ లో రాష్ట్రం నుంచి కేంద్రం సేకరించనున్న ధాన్యం కోటా లక్ష్యం పూర్తయింది. ఇప్పటి వరకు 68.52 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేసింది. హైదరాబాద్ మినహా 32 జిల్లాలకు గాను 20 జిల్లాల్లో ధాన్యం సేకరణ దాదాపుగా పూర్తయింది. ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో మాత్రమే ఇంకా కొంత మేర సేకరించాల్సి ఉంది.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM