byసూర్య | Thu, Jan 13, 2022, 02:30 PM
ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భేల్ వేంకటేశ్వర అలయం లో ఉత్తర ద్వారం ధ్వరా స్వామి వారిని దర్శించుకున్నా కార్పొరేటర్ శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు.ఈ సందర్భంగా డివిజన్ ప్రజలకు వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.