byసూర్య | Wed, Jan 12, 2022, 11:05 PM
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 90,021 మందికి కరోనా పరీక్షలు చేయగా అందులో 2,319 కరోనా పాజిటివ్ వచ్చింది అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.ఎక్కువగా 1,275 కరోనా కేసులు ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇద్దరు మృతి చెందారు. దింతో మరణించిన వారి సంఖ్య 4,047కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 18,339 యాక్టివ్ కేసులు ఉన్నాయి.