SURYAA
Telugu Version
English Version
Let's get Social
byసూర్య | Wed, Jan 12, 2022, 10:20 PM
హైదరాబాద్ శివారులోని ఐఐటీలో ఈ వైరస్ కలకలం రేపింది. క్యాంపస్లో మొత్తం 119 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ఐఐటీ క్యాంపస్లో కేసులు నమోదు కావడంతో యాజమాన్యం అప్రమత్తమైంది.