byసూర్య | Wed, Jan 12, 2022, 12:24 PM
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ తొలిరోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్ లో ఒక వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. క్రీజులో మార్కరం(8*), కేశవ్ మహారాజ్(6*) ఉన్నారు. ఓపెనర్ ఎల్గర్(3) ను బుమ్రా అవుట్ చేశాడు. అంతకముందు భారత్ 223 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.