అధికారంలోకి వచ్చాక 317 జీవోను సవరిస్తం: బండి సంజయ్

byసూర్య | Wed, Jan 12, 2022, 11:56 AM

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ఆ తర్వాత రాష్ట్రంలో అమలు చేస్తున్న 317 జీవోను తప్పకుండా సవరిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 317 జీవోకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం 317 జీఓ పేరుతో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉన్న భార్యాభర్తలను విడదీసి స్థానికులను స్థానికేతరులను చేసి సీనియారిటీ, జూనియర్ అనే తేడాను తీసుకొచ్చిందన్నారు. ఉపాధ్యాయుల మధ్య అంతర్గత విభేదాలు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM