SURYAA
Telugu Version
English Version
Let's get Social
byసూర్య | Wed, Nov 24, 2021, 12:37 PM
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ప్రియాంక గాంధీ కుమారుడు రెహాన్ వద్రా. ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ లో చికిత్సకోసం వచ్చిన రెహాన్ వద్రా. ప్రియాంక గాంధీ రావాల్సి ఉన్నా చివరి నిమిషంలో ప్రయాణం రద్దు.