మెదక్​ జిల్లాలో దారుణం... తండ్రిని కొట్టి చంపిన కొడుకు

byసూర్య | Mon, Oct 25, 2021, 01:41 PM

మెదక్​ జిల్లా పెద్ద శంకరంపేట మండలం కోలపల్లిలో రోమాల సాయిలు (50) కోలపల్లి గ్రామంలో నివాసిస్తున్నాడు. అతని కుమారుడు అనిల్ నిత్యం మద్యం తాగేందుకు అలవాటు పడ్డాడు. తరచూ మద్యం తాగుతూ… డబ్బుల కోసం తండ్రిని వేధించే వాడు. ఈ క్రమంలోనే రాత్రి అనిల్ తాగి ఇంటికి వచ్చి.. తండ్రిని డబ్బులు కావాలని అడిగాడు.తాగడానికి సొమ్ములిచ్చేందుకు తండ్రి నిరాకరించారు. డబ్బుల్లేవని నాన్న సమాధానమివ్వడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన అనిల్.. మద్యం మత్తులో తండ్రిని కొట్టి చంపేశాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి అనిల్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు.


 


Latest News
 

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో రాజకీయ నేతలు.. ఎంతటివారైనా విడిచిపెట్టం.. సీపీ సంచలన వ్యాఖ్యలు Fri, Apr 26, 2024, 07:46 PM
హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ గ్యాంగ్.. రోడ్డుపై నడుస్తూ వెళ్లేవారే టార్గెట్.. రాత్రి 10 గంటల తర్వాతే ఎక్కువ. Fri, Apr 26, 2024, 07:42 PM
మల్కాజ్‌గిరిలో నువ్వే గెలుస్తావ్ అన్నా.. ఈటలకు హగ్ ఇచ్చి ప్రేమతో చెప్పిన మల్లారెడ్డి Fri, Apr 26, 2024, 07:39 PM
చేవెళ్లలో గెలుపే లక్ష్యంగా కొండా వ్యూహం.. 'సంకల్ప పత్రం' పేరుతో ప్రత్యేక మేనిఫెస్టో Fri, Apr 26, 2024, 07:31 PM
ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 50 మంది.. కాపాడాలంటూ ఆర్తనాదాలు Fri, Apr 26, 2024, 07:27 PM