శంషాబాద్ ఎయిర్ పోర్టులో విదేశీ కరెన్సీ స్వాధీనం

byసూర్య | Mon, Oct 25, 2021, 01:46 PM

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలియా భాను అనే వ్యక్తిని సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఆలియా భాను అనే వ్యక్తి వద్ద నుంచి రూ.10 లక్షలకు పైగా విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి EY-275 విమానంలో నిందితుడు వచ్చాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో అతని బ్యాగ్‌ను సీఐఎస్ఎఫ్ సెక్యూరిటి ఆధికారులు చెకింగ్ చేశారు. బ్యాగులో 10 లక్షలకు పైగా సౌది రియాల్స్‌ను గుర్తించారు. సీఐఎస్ఎఫ్ సెక్యూరిటి ఆధికారులు కరెన్సీని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM