ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్నా కేటిఆర్

byసూర్య | Mon, Oct 25, 2021, 11:26 AM

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైటెక్స్ ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్నారు. దీంతో అక్కడ కార్యకర్తలు మంత్రితో సెల్ఫీలు తీసుకోడానికి ఎగబడ్డారు. కేటీఆర్ కూడా సెల్ఫీలు తీసుకోడానికి అనుమతించారు. కాగా హైదరాబాద్ రోడ్లు గులాబీ మయంగా మారాయి. టిఆర్ఎస్ ప్రతినిధులు హైటెక్స్ ప్లీనరీ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. 40 ఎకరాలల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. సోమవారం సాయంత్రం వరకు హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. మరి కాసేపట్లో హైటెక్స్‌లో టీఆర్ఎస్ ప్లీనరీ ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ ప్లీనరీ వేదికపై జెండా ఆవిష్కరించనున్నారు. ప్లీనరీలో అధ్యక్షుడి ఎన్నికతో పాటు పలు అంశాలపై చర్చలు జరగనున్నాయి. ప్లీనరీలో 7 అంశాలపై తీర్మానాలు చేయనున్నట్లు సమాచారం.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM