వారితో కూడా రాజీనామా చేయించాలి: పొన్నం ప్రభాకర్

byసూర్య | Sat, Jun 12, 2021, 03:20 PM

హైదరాబాద్‌: మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీ మారుతున్నసందర్భంగా నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో కూడా.. కేసీఆర్ రాజీనామా చేయించాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. కరోనా, లాక్‌డౌన్‌తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM