భూదందాల వెనుక ఆ మంత్రి.. : ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌

byసూర్య | Sat, Jun 12, 2021, 02:15 PM

హైదరాబాద్: భూదందాల వెనుక మంత్రి కేటీఆర్‌ టీమ్ ఉందని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ఆరోపించారు. శనివారం ప్రభాకర్‌ మీడియాతో మాట్లాడుతూ... 70మందికి పైగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై భూకబ్జాల ఆరోపణలున్నాయన్నారు. టీఆర్ఎస్ నేతల భూముల ధరల కోసమే 13 లింక్ రోడ్ల నిర్మాణం చేపట్టారన్నారు.రాష్ట్రంలో జరిగే ప్రతి భూలావాదేవీ వెనుక కేటీఆర్ టీం ప్రమేయముందని చెప్పారు. కేటీఆర్ మిత్రబృందం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందన్నారు. భూముల అమ్మకాలు ఆక్రమణదారులకు వరంగా మారనుందదన్నారు. భూముల అమ్మకాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కల్తీ విత్తనాలను అమ్మే వారిని వెంటనే అరెస్ట్‌ చేయలేకపోతున్నారని ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ అన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM