మండలి చైర్మన్‌ ప్రొటెమ్‌గా బాధత్యలు చేపట్టనున్న భూపాల్‌రెడ్డి

byసూర్య | Fri, Jun 04, 2021, 12:40 PM

శాసన మండలి చైర్మన్‌ ప్రొటెమ్‌గా నియమితులైన ఎమ్మెల్సీ వెన్నవరం భూపాల్ రెడ్డి నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం చైర్మన్‌ ప్రొటెమ్‌ను నియమించింది. దీంతో ఇవాళ ఉదయం 11 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన 2007 నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా పటాన్‌చెరు నియోజకర్గంలోని రామచంద్రాపురం గ్రామానికి చెందిన వెన్నవరం భూపాల్‌రెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మూడుసార్లు విజయం సాధించారు. 2014లో కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన భూపాల్‌రెడ్డి.. జిల్లా పరిషత్‌ పంచాయతీ సమితి కో-ఆప్షన్‌ సభ్యుడి స్థాయి నుంచి ఎంపీపీగా పనిచేశారు. 1947 మే 1న జన్మించిన భూపాల్‌రెడ్డి పీయూసీ వరకు చదివారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM