క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఉంటుంది: మంత్రి

byసూర్య | Wed, Apr 07, 2021, 12:32 PM

జాతీయ ఛాంపియన్‌గా నిలిచిన తెలంగాణ బేస్‌బాల్‌ జట్టును మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హైదరాబాద్ రవీంద్రభారతిలోని తమ కార్యక్రమంలో అభినందించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన జాతీయ సీనియర్‌ బేస్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ విజేతగా నిలిచింది. ఫైనల్లో తెలంగాణ 11-6తో ఢిల్లీపై విజయం సాధించింది. తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఉంటుందని శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM