శుభకార్యానికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల

byసూర్య | Tue, Apr 06, 2021, 04:24 PM

ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి శుభకార్యం కోసం బెంగళూరు వెళ్లి, తిరిగి వచ్చేలోగా దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న 20 తులాల బంగారం, 10 తులాల వెండి దోచుకెళ్లా రు. సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై వివరాలు.. యాప్రాల్‌లోని శైలి గార్డెన్‌లో నివాసముంటున్న హరి సముద్రం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. మార్చి 30 బెంగళూరుకు వెళ్లాడు. ఏప్రిల్‌ 3న సోదరిని తీసుకుని వచ్చాడు. ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటంతో లోనికి వెళ్లి చూడగా, బంగారం, వెండి కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM