వికారాబాద్ లో 45మందికి అస్వస్థత..టెన్షన్ టెన్షన్

byసూర్య | Sat, Jan 09, 2021, 01:16 PM

వికారాబాద్‌ జిల్లాలోని వికారాబాద్‌ మండలం ఎర్రవల్లి, నవాబుపేట్‌ మండలం చిట్టిగిద్దలో దాదాపు 45 మంది అస్వస్థతకు గురయ్యారు. ఉన్నట్టుండి ఒక్క సారిగా కళ్లుతిరిగి పడిపోవడంతో ఆందోళన నెలకొంది. దీంతో స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. అంతుచిక్కని వ్యాధే కారణమని రెండు గ్రామాల ప్రజలు భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే ఆనంద్ డీఎంహెచ్‌వోతో మాట్లాడారు. ఎర్రవల్లి, చిట్టిగిద్దలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇదిలా ఉంటే కల్లుతాగడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. కృత్రిమ కల్లు తాగడం వల్లే ఇలా జరిగిందని గ్రామస్తులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM