byసూర్య | Sat, Apr 04, 2020, 12:19 PM
రాష్ట్రంలో లాక్ డోన్ నేపథ్యంలో ప్రతిఒక్కరికి 12 కిలోల బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో రేషన్ షాపుల వద్ద రాత్రి 3 గంటల నుండి లైన్లు కడుతున్నారు. సికింద్రాబాద్ రసూల్ పురాలో రేషన్ షాపుల వద్ద జనాలు బారులు తీరుతున్నారు. ఒకవైపు బయోమెట్రిక్ మీషన్లు మొరయిస్తున్నాయి దీనితో గంటల వ్యవధిలో షాపుల ముందు అవస్థలు పడుతున్నారు ప్రజలు. దీంతో బిఐయాం తీసుకోవడానికి వచ్చిన పలువురు మాట్లాడుతూ... మిషిన్లు పనిచేయడం లేదని, దీంతో రాత్రి 3 గంటల నుండే లైన్ కట్టామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.