రద్దైన రైల్వే ప్రయాణికుల టికెట్ల సొమ్మును చెల్లించనున్న రైల్వే శాఖ

byసూర్య | Mon, Mar 30, 2020, 11:21 AM

లాక్ డౌన్ నేపధ్యంలో రద్దైన రైల్వే ప్రయాణికుల టికెట్ల సొమ్మును రైల్వే శాఖ చెల్లించనుంది. 21 మార్చి-14 ఏప్రిల్ 2020 తేదీల్లో ప్రయాణ టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులకు పూర్తి సొమ్మును తిరిగి చెల్లించనున్న భారతీయ రైల్వే. 21 మార్చి 2020 నుండి 14 మార్చి 2020 వరకు అన్ని ప్యాసింజర్ రైళ్ళ రద్దు.14 ఏప్రిల్ 2020 వరకు అన్ని ప్రయాణ టికెట్లను రద్దు చేసిన కారణంగా ఆయా రైళ్ళలో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులకు టికెట్లకు సంబంధించి పూర్తి సొమ్మును తిరిగి చెల్లించాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఈ నిర్ణయం 21-03-2020 తేదీ నాటికి సంబంధించి సొమ్ము తిరిగి చెల్లింపు నింబంధనల సడలింపునకు అదనపు ఆదేశాలు జారీచేసింది.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM