byసూర్య | Sun, Mar 29, 2020, 02:25 PM
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ లో ఈరోజు బుర్ర రేఖ మహేందర్ గౌడ్ పేద కుటుంబాలకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ప్రస్తుతం అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటికి రాకూడదని తెలియజేశారు. ఈ వైరస్ నిర్మూలనకు ఎవరికి వారే తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలని తెలియజేశారు.