నిరుపేదలకు బియ్యం, కూరగాయల పంపిణీ

byసూర్య | Sun, Mar 29, 2020, 02:25 PM

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ లో ఈరోజు బుర్ర రేఖ మహేందర్ గౌడ్ పేద కుటుంబాలకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ప్రస్తుతం అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటికి రాకూడదని తెలియజేశారు. ఈ వైరస్ నిర్మూలనకు ఎవరికి వారే తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలని తెలియజేశారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM