byసూర్య | Sun, Mar 29, 2020, 02:08 PM
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చంపాపేట్ డిమార్ట్ వద్ద అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం పేద, నిరుపేద వర్గాలకు ఉచిత భోజనం ఏర్పాటు చేసింది. కరోనా వైరస్ తో లాక్ డౌన్ ఉన్న ఈ సమయంలో నిరుపేదల ఆకలిని తీర్చడానికి ఉచిత భోజనంను ఏర్పాటు చేశారు.