ఉచిత భోజనం ఏర్పాటు

byసూర్య | Sun, Mar 29, 2020, 02:08 PM

ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చంపాపేట్ డిమార్ట్ వద్ద అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం పేద, నిరుపేద వర్గాలకు ఉచిత భోజనం ఏర్పాటు చేసింది. కరోనా వైరస్ తో లాక్ డౌన్ ఉన్న ఈ సమయంలో నిరుపేదల ఆకలిని తీర్చడానికి ఉచిత భోజనంను ఏర్పాటు చేశారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM