byసూర్య | Thu, Jan 16, 2020, 03:06 PM
ఈ నెల 22న జరగబోయే పురపాలక ఎన్నికల నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టోను ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు, నిజాంపేట్ ఎన్నికల పరిశీలకులు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ గారి సమక్షంలో నిజాంపేట్, ప్రగతి నగర్, బచుపల్లి టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులతో కలిసి విడుదల చేశారు.