చైనా మాంజా విక్రయిస్తున్న ఇద్దరు వ్యాపారుల అరెస్ట్‌

byసూర్య | Mon, Jan 13, 2020, 08:56 PM

కామటిపుర, మీర్‌చౌక్‌లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. నిషేధిత చైనీస్‌ మాంజా విక్రయిస్తున్న ఇద్దరు వ్యాపారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి రూ.2లక్షల విలువైన చైనా మాంజాను సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM