byసూర్య | Mon, Jan 13, 2020, 08:56 PM
కామటిపుర, మీర్చౌక్లో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. నిషేధిత చైనీస్ మాంజా విక్రయిస్తున్న ఇద్దరు వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.2లక్షల విలువైన చైనా మాంజాను సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.