రాజకీయ పరిణామాలపై ఇద్దరు సీఎంలు చర్చ

byసూర్య | Mon, Jan 13, 2020, 08:13 PM

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని  ప్రగతి భవన్ లో జరిగిన సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ల మధ్య సమావేశం ముగిసింది. ఆరు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు సీఎంలు చర్చించినట్లు తెలుస్తోంది. విభజన చట్టం 9,10 షెడ్యూళ్లలోని సంస్థల అంశాలు, గోదావరి జలాల మళ్లింపు, విద్యుత్ ఉద్యోగుల విభజన, ఎన్పీఆర్, ఎన్నార్సీ.. తదితర అంశాలపై ఇరువురు చ ర్చినట్లు సమాచారం.    


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM