byసూర్య | Mon, Jan 13, 2020, 08:13 PM
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో జరిగిన సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ల మధ్య సమావేశం ముగిసింది. ఆరు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు సీఎంలు చర్చించినట్లు తెలుస్తోంది. విభజన చట్టం 9,10 షెడ్యూళ్లలోని సంస్థల అంశాలు, గోదావరి జలాల మళ్లింపు, విద్యుత్ ఉద్యోగుల విభజన, ఎన్పీఆర్, ఎన్నార్సీ.. తదితర అంశాలపై ఇరువురు చ ర్చినట్లు సమాచారం.