పాముకాటుతో రైతు మృతి

byసూర్య | Sun, Oct 13, 2019, 04:42 PM

జగిత్యాల జిల్లాలో ఓ రైతు ఆదివారం పాముకాటుకు బలయ్యాడు. మెట్ పెల్లి మండలం జగ్గాసాగర్ గ్రామానికి చెందిన గాజుల రాజం (60) రైతు పాము కాటుతో మృతి చెందాడు. మొక్కజొన్న చేనులో పనులు చేస్తుండగా.. పాము కాటు వేసింది. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM