అమరవీరుల స్థూపం వద్ద ఆర్టీసీ కార్మికుల ర్యాలీ

byసూర్య | Sat, Oct 12, 2019, 01:19 PM

కరీంనగర్ లో ఆర్టీసీ కార్మికులు శనివారం ర్యాలీ చేపట్టారు. అమరవీరుల స్థూపం వద్ద ఆర్టీసీ కార్మికులు నిరసనకు దిగారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ.. తమ డిమాండ్ల సాధన కోసం గళమెత్తారు. ఈ ర్యాలీలో భారీగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM