byసూర్య | Sat, Oct 12, 2019, 01:19 PM
కరీంనగర్ లో ఆర్టీసీ కార్మికులు శనివారం ర్యాలీ చేపట్టారు. అమరవీరుల స్థూపం వద్ద ఆర్టీసీ కార్మికులు నిరసనకు దిగారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ.. తమ డిమాండ్ల సాధన కోసం గళమెత్తారు. ఈ ర్యాలీలో భారీగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.