ఆర్‌టిసి చ‌రిత్ర తెలుసా?

byసూర్య | Fri, Oct 11, 2019, 09:39 PM

ఆరవ నిజాం కు ఇద్దరు కోడళ్లు ఒక రు జోహ్రా. బేగం ఈమె టర్కీ రాకుమారి. అయితే నిజాం కోడలు గా పెళ్లి అవుతుంది ఇమే కు పెళ్లి లో తల్లి తండ్రులు బంగారం. వజ్రాలు. తో పాటు మనోవర్తీ అనగా మహర్ రూపంలో 9 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇస్లాం మతం ఆచారం ప్రకారం ఆమె ధనం తొమ్మిది కోట్ల రూపాయలు పై ఆమె కు పూర్తిగా హక్కు ఉంది ఆమె ఆ డబ్బులు దాన ధర్మం చేయవచ్చు ఎమైనా చేస్కోవచ్చు. అయితే ఆమే ఎం చేయాలి ..ఏం చేసిన చిరకాలంగా ..పేదలకు ఉపయోగించే విధంగా ఉండాలి అని నిశ్చయించుకొన్నారు.. అంతలో ఒక రోజు రాకుమారి గారు నగరం లో పల్లకిలో వెళ్ళుచున్నారు.. చాలా మంది.. నాంపల్లి రైల్వే స్టేషన్లో రైలు దిగీ .నెత్తిన. సామానులు పెట్టె పెట్టుకుని చిన్న పిల్లలు. ముసలి వారు. వికలాంగులు రోడ్డు వెంట నానా కష్టాలు పడతు వెళ్ళుచున్నారు వారి ని ఆపి ఎక్కడి నుండి వస్తునారు అని అడిగింది. వారు కొందరు నాందేడ్. మరి కొందరు ఔరంగాబాదు.మరి కొందరు వరంగల్ అని చెప్పారు ఇంకా కొందరు నడిచే వస్తున్నాము.అమ్మ.. అని ఏడ్చారు..అప్పుడు.. రాకుమారి.. అందరూ భగవంతుడు సృష్టించిన. మనషులమే నేను పల్లకిలో వెళ్ళటం ఎందుకు ప్రజలు కష్టాలు పడటం బాగలేదు అని తీవ్రంగా ఆలోచన చేసి వారి మామ గారు ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలి ఖాన్ గారి అనుమతి సహకారాన్ని తీసుకుని తన స్వంత డబ్బులు ఖర్చు చేసి 9 బస్సు డిపోలు ఎర్పాటు చేయించి. 50 బస్సులు కొని హైదరాబాద్. నాందేడ్. వరంగల్. ఫర్భనీ.గుల్బర్గా. రాయచూరు. వనపర్తి. ల లో బస్సు డిపో ల నుండి రైలు స్టేషన్ కు బస్సులు వెళ్ళాలి జనం తీసుకుని రావడానికి ఆ బస్సులు ఏర్పాటు చేసి దానికి N S R R T D Nizam state Road and rail Transport Department అని ఏర్పాటు చేశారు. అప్పుడు భారత దేశం అనే దేశం లేదు.. బ్రిటిష్ ఇండియా లో ఎక్కడ కూడా ప్రభుత్వం లో ప్రజా రవాణా లేదు.. కానీ కేవలం నిజాం రాష్ట్రంలోని ఉంది తర్వాత దీనికి NSRTD అని మార్చి రైల్వే నుండి వేరు చేసి నిజాం ప్రభుత్వం లో కలపారు.. ఇప్పుడు ఆలోచన చేయండి. నిజాం స్థాపించిన అనేక సంస్థలు నీమ్సు.ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఉస్మానియా ఆసుపత్రి.నీలోఫర్.ఆసుపత్రి.M NJ cancer hospitals. Assembly.అన్ని సంస్థలు. ఆసుపత్రులు.ప్రభుత్వం లో ఉంటే ... RTC మాత్రమే ప్రవైటు లో ఎందుకు ఉంది.. అంటే..1956.ఆంధ్రప్రదేశ్ .అంధ్ర రాష్ట్రం వచ్చి తెలంగాణ తొ కలిసి న ఆంధ్ర లో RTC లేదు ..ప్రభుత్వం రంగం లేదు.. ప్రవైటు బస్సులు మాత్రమే ఉన్నాయి.. కనుక మన RTC అలా ప్రభుత్వం నుంచి కార్పొరేషన్ అయింది ఇప్పుడు చెప్పండి RTC ప్రభుత్వం లో పెట్టింది నిజాం సర్కారు. ప్రవైటు చేసింది ఆంధ్రప్రదేశ్. మన తెలంగాణ మనం ప్రభుత్వం లో కలపాలి.. అందు గురించే ప్రతి ఆర్టీసీ బస్సు మీద జెడ్ అని ఉంటుంది దీని అర్థం నిజాం కోడలు జోహార్ బేగం గుర్తు ఉండాలని ఆమె కు గుర్తుగా Z అని ఉంటుంది.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM