2 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా

byసూర్య | Fri, Oct 11, 2019, 04:15 PM

పుణె వేదికగా ఇండియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్‌లో సౌతాఫ్రికా 2 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌ మార్క్రామ్‌ రెండు బంతులు ఆడి ఎలాంటి పరుగులు చేయకుండా వెనుదిరిగాడు. ఉమేష్‌ యాదవ్‌ బౌలింగ్‌లో మార్క్రామ్‌ ఎల్‌బీడబ్ల్యూ ఔట్‌ అయ్యాడు. ప్రస్తుతం సౌతాఫ్రియా 2.2 ఓవర్లలో వికెట్‌ నష్టానికి నాలుగు పరుగులు చేసింది. డీన్‌ ఎల్గర్‌ (2), డి బ్రూయెన్‌(2) క్రీజులో ఉన్నారు.


 


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM