కోమటి చెరువులో చేపలను వదిలిన ఎమ్మెల్యే హరీశ్‌

byసూర్య | Sun, Aug 25, 2019, 03:36 PM

 ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌ రావు ఏంచేసినా అందులో ప్రజలకు గానీ, ప్రకృతికి గానీ మంచి చేసే విషయమై ఉంటుంది. ఈరోజు ఆయన స్థానిక నాయకులతో కలిసి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న కోమటి చెరువులో చేప పిల్లలను వదిలారు. ఇక ఇప్పుడు చెరువులో చేప పిల్లలు సందడి చేయనున్నాయని ఆయన అన్నారు. ఇంతకు ముందు నుంచే ఆయన కోమటి చెరువు అభివృద్ధికి పాటుపడుతున్నారు. జిల్లాలో 


అదొక విహారయాత్ర ప్రాంతమయింది. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ తరహాలో లవ్‌ సిద్దిపేట ఏర్పాటు చేశారు. మంచి గార్డెనింగ్‌, వాకింగ్‌ ఏరియా, పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు ఏర్పాటు చేసి ఆహ్లాదకర ప్రాతంగా మార్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులతో పాటు ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM