రాష్ట్రపతి ఆమోదంతో హైకోర్టుకు మరో ముగ్గురు జడ్జీలు..

byసూర్య | Sat, Aug 24, 2019, 05:25 PM

ముగ్గురు జడ్జిల నియామకానికి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జస్టిస్ టి.వినోద్ కుమార్, జస్టిస్ కె.లక్ష్మణ్ గౌడ్, జస్టిస్ ఏ.అభిషేక్ రెడ్డిలను నియమిస్తూ  కేంద్ర న్యాయ శాఖ జాయింట్ సెక్రటరీ రాజేందర్ కశ్యప్ ఉత్తర్వులిచ్చారు.  ఈ ముగ్గురితో తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 14 కు చేరనుంది. ప్రస్తుతం చీఫ్ జస్టిస్ తో కలిపి 11 మంది న్యాయమూర్తులు ఉన్నారు.జడ్జిలుగా ప్రమాణ స్వీకారంచేసిన నాటినుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని చెప్పారు.  


Latest News
 

రాజాసింగ్‌కు కాల్ చేసిన టెలీకాలర్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన ఎమ్మెల్యే Tue, May 07, 2024, 10:13 PM
హైదరాబాద్‌లో తరచూ పవర్ కట్స్.. విద్యుత్ శాఖ కీలక నిర్ణయం Tue, May 07, 2024, 10:08 PM
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ జిల్లాల్లో నేడు వర్షాలు Tue, May 07, 2024, 10:03 PM
నా గెలుపు చాలా ఈజీ.. అందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద హెల్ప్ చేసింది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి Tue, May 07, 2024, 09:58 PM
జీరో ట్రాఫిక్ కోసం అండర్‌పాస్‌, ఫ్లైఓవర్లు.. మాల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి స్పెషల్ మేనిఫెస్టో Tue, May 07, 2024, 09:55 PM