byసూర్య | Thu, Aug 22, 2019, 06:36 PM
రైల్వే ష్టేషన్ల పరిసరాల్లో ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధించాలని భారతీయ రైల్వే నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అక్టోబర్ 2 నుంచి అమలు చేయనున్నారు. రైల్వే ఉద్యోగులు సైతం ప్లాస్టిక వాడకన్ని తగ్గించేందుకు పర్యావరణహితంగా ఉండే సంచులను వాడాలని కోరింది.