కన్నతండ్రిని చంపేసిన కసాయి కొడుకు

byసూర్య | Thu, Aug 22, 2019, 06:38 PM

మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. తిప్పన్నగుల్ల గ్రామంలో దివాకర్ అనే వ్యక్తి తండ్రి చనిపోతే లోన్ మాఫీ అయిపోతుందని తండ్రినే చంపేశాడు. దివాకర్ తండ్రిపై ట్రాక్టర్ లోన్ ఉండగా మనిషి చనిపోతే లోన్ మాఫీ అయిపోతుంది. దీంతో పక్క ప్లాన్ ప్రకారం కరెంట్ షాక్ ఇచ్చి తండ్రిని చంపేశాడు. స్థానికుల అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణలో దివాకర్ నిజం ఒప్పుకున్నాడు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM