byసూర్య | Mon, Aug 19, 2019, 02:59 PM
వికారాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని జిల్లా కలెక్టర్ ఆయేషాకు కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం అందించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, డీసీసీ అధ్యక్షులు రామ్ మోహన్ రెడ్డి, రత్నారెడ్డి సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లు పాల్గొన్నారు.