వికారాబాద్ ను కరువు జిల్లాగా ప్రకటించాలి: కాంగ్రెస్

byసూర్య | Mon, Aug 19, 2019, 02:59 PM

వికారాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని  జిల్లా కలెక్టర్ ఆయేషాకు కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం అందించారు.  జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో  మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, డీసీసీ అధ్యక్షులు రామ్ మోహన్ రెడ్డి, రత్నారెడ్డి సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లు పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM