జేపీ నడ్డావి మాయమాటలు: సంపత్‌

byసూర్య | Mon, Aug 19, 2019, 02:56 PM

బీజేపీ నేత జేపీ నడ్డావి మాయమాటలు అని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ విమర్శించారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ తాము ఐదేళ్లు చేసిన ఆరోపణలే.. జేపీ నడ్డా చేశారన్నారు. ఐదేళ్లుగా బీజేపీ ఏం చేసిందని, ఎందుకు విచారణ చేయలేదు? అని ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు దొంగ నాటకాలాడుతున్నాయన్నారు. రాష్ట్రంలోని స్క్రాబ్‌ అంతా బీజేపీలో చేరిందని, ఆ పార్టీ నేతలే అంటున్నారని పేర్కొన్నారు. నడ్డా పర్యటనతో బీజేపీ నడ్డి విరిగిందన్నారు.


Latest News
 

తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM
ఈ నెల 25న తెలంగాణకు రానున్నా హోంమంత్రి అమిత్ షా Tue, Apr 23, 2024, 08:38 PM
కళ్లు చెదిరేలా అక్రమాస్తులు, అన్ని కోట్లా..,,,సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమా నివాసాల్లో ఏసీబీ సోదాలు Tue, Apr 23, 2024, 08:05 PM